నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూలై 11 : అన్నమయ్య జిల్లా,పుంగనూరు పట్టణంలోని లయన్స్ క్లబ్ చే ఆదివారం బిఎంఎస్క్లబ్లో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు మహేంద్రరావు తెలిపారు.ఈ సందర్బంగా శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మదనపల్లె లయన్స్ క్లబ్ వారిచే ఉదయం 10 గంటలకు చికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కంటి జబ్బులు కలిగిన వారు పుంగనూరు మదనపల్లె లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఉచితంగా నిర్వహించనున్న కంటివైద్య శిభిరం ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు
Reporter
Namitha News