Wednesday, 29 July 2026 07:37:33 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

వాటర్ షెడ్లతోనే నీటి సంరక్షణ సాధ్యం - ఏపీడి లక్ష్మీ నరసయ్య

Date : 12 December 2025 08:09 PM Views : 239

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 12 : వర్షాభావ పరిస్థితులను అధిగమించడానికి వాటర్ షెడ్ల ద్వారా నీటి సంరక్షణ పనులు చేపట్టి ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని వాటర్షెడ్ ఏపీ డి లక్ష్మీనరసయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం కోటకొండ సచివాలయంలో పిఓ ఖాజా మొహిద్దిన్ ఆధ్వర్యంలో మర్రిమాకులపల్లి మెగా వాటర్ షెడ్ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ వాటర్ షెడ్ చేపట్టే పనుల ద్వారా నీటిని సంరక్షించి తద్వారా భూగర్భ జలాలు పెంపొందుతాయని సూచించారు. వాటర్ షెడ్ పనులలో భాగంగా నీటి సంరక్షణ పనులతో పాటు పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం విరివిగా చేపట్టాలని సూచించారు. అనంతరం సచివాలయ ఆవరణంలో ఏపీ డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఐఎంసిబి పిఓ మేఘనాథ్, టి వో లు హిమబిందు, ఆంజనేయులు, సాంబశివ వాటర్ షెడ్ చైర్మన్లు మల్లప్ప, మల్లికార్జున, ప్రకాశ్ రెడ్డి, నరసింహారెడ్డి, రవిశంకర్ రెడ్డి, రమేష్ రెడ్డి,సర్పంచ్ తాళ్ల అరుణ చంద్రశేఖర్, ఎంపీటీసీ పద్మనాభ రెడ్డి, బిజెపి నాయకులు రాజేష్ రెడ్డి, టిడిపి నాయకుడు గురుమూర్తి రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: