నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఏప్రిల్ 02 : రామసముద్రం మండలంలోని చెంబకూరు గ్రామంలో గురువారం రాత్రి 9 గంటల సమయంలో జింక నూరుల్లా అనే టైలర్ షాప్ లోకి రావడంతో ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. అక్కడున్న ప్రజలు చాకచక్యంగా బంధించి ఫారెస్ట్ అధికారి చిట్టిబాబుకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు అక్కడకు చేరుకుని చికిత్స అందించారు. గ్రామ నడిబొడ్డున జింక రావడంతో ప్రజలు గుమికూడారు.
Reporter
Namitha News