Thursday, 16 April 2026 04:52:39 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

20 మందితో అయ్యప్ప స్వామి ఆలయ ఉత్సవ కమిటీ...

మదనపల్లి పట్టణం, శివనగర్ లో వెలిసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలపాటు జరిగే ఉత్సవాలను విజయవంతం

Date : 08 November 2024 01:16 PM Views : 233

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 20 మందితో అయ్యప్ప స్వామి ఆలయ ఉత్సవ కమిటీ... ఆలయ ఈవో రమణ సమక్షంలో ఏర్పాటు.. మదనపల్లి పట్టణం, శివనగర్ లో వెలిసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలపాటు జరిగే ఉత్సవాలను విజయవంతం చేసేందుకు 20 మ 0దితో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. గురువారం శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఉత్సవ కమిటీ ద్వారా రెండు నెలల పాటు ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలు, పడిపూజ, గ్రామోత్సవం, జ్యోతి దర్శనం పెద్ద ఎత్తున విజయవంతం ఉత్సవ కమిటీ కృషి చేయనున్నారు. ఎమ్మెల్యే షాజహాన్ భాష సూచనలు వరకు ఈ ఉత్సవ కమిటీని ఆలయ ఈవో రమణ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఇందులో మార్పురి సుధాకర్ నాయుడు, రాజభవన్ రాజా,శివమూర్తి, భాస్కర్ నాయుడు, రమణ రావు, హేమంత్, బాలకృష్ణ,మల్లె నాయక్, నాగభూషణ్ రెడ్డి,జర్మనీ రాజు, డంకనచారి సోమశేఖర్, మహేష్ , తదితరులు ఉన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :