నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లి - ఏప్రిల్ 19 : తంబళ్లపల్లె మండలం కన్నెమడుగు దళితవాడకు చెందిన నరసింహులు (50) ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం ప్రయాణికులను ముదివేడు కి తీసుకెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, పరదేశి పల్లె వద్ద ఆర్టీసీ బస్సుకు సైడ్ ఇవ్వబోయి ఆటో బోల్తా పడి తీవ్రంగా గాయపడ్డ బాదితున్ని మదనపల్లికి తరలించగా డాక్టర్లు చూసి మృతి చెందాడన్నారు . మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
Reporter
Namitha News