Tuesday, 14 April 2026 07:31:32 AM
# అందరికీ ఆహార భద్రత - అందుబాటు లోకి రానున్న మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు # మంగళగిరి జాతీయ రహదారిపై బి.సి.వై కార్యకర్తల ఆందోళన, టెన్షన్ వాతావరణం # దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...! # చట్టపరిదిలో బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # వెబ్‌ల్యాండ్ సమస్యలకు చెక్… రైతులకు ఊరట # పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని # తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు # కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు # ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే # అమరావతికి అండగా నిలిచిన కేంద్రానికి కృతజ్ఞతలు # నేడు తంబళ్లపల్లెలో విద్యుత్ అంతరాయం # మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం # వేసవి శెలవు లలో పిల్లల పట్ల జాగ్రత్త వహించండి - ఎస్.ఐ. జిలాని # మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా # ఎస్సీ కాలనీ భూమిని కాపాడాలని విన్నపం # కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ # మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ గా వి. ప్రభాకర్ రెడ్డి # రౌడీ షీటర్లు సమాజంలో సన్మార్గంలో నడవాలి - యస్.ఐ. అనిల్ కుమార్ # టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

గోదావరి నది లో మృతి చెందిన సతీష్ కుటుంబం ను పరామర్శించిన శ్రీరామ్ చినబాబు

Date : 22 March 2026 02:37 PM Views : 112

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 22 : మదనపల్లి మండలం పోతబోలు పంచాయతీ కొయ్యలవారిపల్లి కి చెందిన నారాయణ కుమారుడు భద్రాచలం వద్ద మూడు రోజుల క్రితం గోదావరి నది లో స్నానం కు వెళ్లి గల్లంతు అయి మృతి చెందిన విద్యార్థులలో ఒకరైన సతీష్ కుమార్ మృతదేహం స్వగ్రామం కు చేరుకోవడం తో గ్రామం లో విషాదచాయలు, విద్యార్థిని పార్థివ దేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మీకు అండగా ఉంటామని భరోసా కల్పించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు శ్రీరామ్ చినబాబు తో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు,రాజంపేట పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి తాజ్ ఖాన్, టీడీపీ నాయకులు సుధాకర, వెంకటేష్, వెంకటరమణ, ముని రాజా,రాజగోపాల్,ప్రసాద్ నాయుడు,సహదేవ్ యాదవ్,జీకే వెంకటరమణ, బీజేపీ శ్రీకాంత్ మరియు కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :