నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 22 : మదనపల్లి మండలం పోతబోలు పంచాయతీ కొయ్యలవారిపల్లి కి చెందిన నారాయణ కుమారుడు భద్రాచలం వద్ద మూడు రోజుల క్రితం గోదావరి నది లో స్నానం కు వెళ్లి గల్లంతు అయి మృతి చెందిన విద్యార్థులలో ఒకరైన సతీష్ కుమార్ మృతదేహం స్వగ్రామం కు చేరుకోవడం తో గ్రామం లో విషాదచాయలు, విద్యార్థిని పార్థివ దేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మీకు అండగా ఉంటామని భరోసా కల్పించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు శ్రీరామ్ చినబాబు తో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు,రాజంపేట పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి తాజ్ ఖాన్, టీడీపీ నాయకులు సుధాకర, వెంకటేష్, వెంకటరమణ, ముని రాజా,రాజగోపాల్,ప్రసాద్ నాయుడు,సహదేవ్ యాదవ్,జీకే వెంకటరమణ, బీజేపీ శ్రీకాంత్ మరియు కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు
Admin
Namitha News