Thursday, 16 April 2026 08:28:10 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

కొటాల లే అవుట్ లో గృహానిర్మాణాలను పరిశీలిస్తున్న డి.ఈ. వెంకటరెడ్డి

గృహానిర్మాణాలను వేగవంతం చేయండి - హౌసింగ్ డి.ఈ. వెంకటరెడ్డి

Date : 27 November 2024 08:37 PM Views : 290

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లె - నవంబర్ 27 ః తంబళ్లపల్లె మండలం లో అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేయాలని హౌసింగ్ డిఇ వెంకటరెడ్డి లబ్ధిదారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన కొటాల, ఆర్ఎన్ తాండ లేఔట్లలో ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇండ్లు పూర్తి చేసుకోకపోతే నష్టపోతారని త్వరగా ఇండ్లు నిర్మించుకుంటే బిల్లులు వెంటనే చెల్లిస్తామని హితవు పలికారు. అసంపూర్తి ఇండ్ల లబ్ధిదారుల సమస్యల పై ఇంజనీరింగ్ అసిస్టెంట్లు దృష్టి సారించి వారికి సహకరించాలన్నారు. మండలంలో గతంలో ఇండ్లు మంజూరు కాని అర్హులైన లబ్ధిదారులు పక్కా గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆయన వెంట హౌసింగ్ ఏఈ సుజాత, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శేషాద్రి, పక్కా ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :