Monday, 14 September 2026 10:59:45 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు భద్రత పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన ఆర్.టి.ఓ. అధికారులు

జనవరి 9 నుండీ 18వ తేది వరకూ 41 కేసులు నమోదు, రూ 4.11లక్షల రూపాయలు ఫైన్

Date : 20 January 2026 11:37 PM Views : 270

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 20 : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్బంగా మదనపల్లి పట్టణం బైపాస్ రోడ్డు Y జంక్షన్ లో ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించిన ఆర్.టి.ఓ. అధికారులు, వాహన దారులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించిన యం.వి. ఇన్స్పెక్టర్లు. కరపత్రాలు పంపిణీ చేసిన సిబ్బంది. ఈ సందర్బంగా యం.వి.ఐ. దినేష్ చంద్ర మాట్లాడుతూ జిల్లా రవాణా శాఖ అధికారి అశోక్ ప్రతాప్ రావు ఆదేశాల మేరకు జనవరి 8వ తేదీ నుండీ 18వ తేదీ వరకూ నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో ప్రవేట్ ట్రావెల్స్ పై నిఘా ఉంచి తనిఖీలు చేసే క్రమంలో ప్రయాణికుల వద్ద నుండీ అధిక చార్జీలు వసూలు చేసిన బస్సులపై 41 కేసులు నమోదు చేసి రూ 4.10 లక్షల రూపాయలు జరిమానా విధించినట్లు, పన్నులు చెల్లించకుండా ఉండటం, చట్టాన్ని అతిక్రమించడం వాటి పై 15 కేసులు నమోదు చేసి రూ 32వేల రూపాయలకు పైగా అపరాదం వేసామని తెలిపారు. ఈ కార్యక్రమం లో యం.వి.ఐ. లు, ఏ.యం.వి.ఐ. లు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: