Thursday, 16 April 2026 04:56:27 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

కోటి సంతకాల సేకరణ ర్యాలీ పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి

రేపు తంబళ్లపల్లి లో కోటి సంతకాల సేకరణ ర్యాలీ విజయవంతం చేయండి

Date : 11 November 2025 06:22 PM Views : 322

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - నవంబర్ 11 : కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాల లను పి.పి.పి. విధానం లో అభివృద్ధి చేయాలని తీసుకొన్న నిర్ణయం వల్ల పేద ప్రజలకు వైద్యం ను అందని ద్రాక్ష అవుతుందని పేదలకు అన్యాయం జరుగుతుందని ఈ విధానం ను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న వైయస్ఆర్ సిపి రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కు అందించి నిలుపుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీన అన్నీ నియోజకవర్గం కేంద్రాలలో బారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు పి.పి.పి. విధానం వల్ల జరిగే నష్టం ను ప్రజలకు తెలియచేస్తూ సంతకాలు సేకరించాలని తెలియచేసి కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి. ఈ సందర్బంగా స్థానిక నేతలకు, కార్యకర్తలకు రేపు తంబళ్లపల్లి లో జరగనున్న ర్యాలీ లో పాల్గొని సంతకాల సేకరణ కార్యక్రమం ను విజయవంతం చేయాలని తెలియచేసారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :