నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - నవంబర్ 11 : కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాల లను పి.పి.పి. విధానం లో అభివృద్ధి చేయాలని తీసుకొన్న నిర్ణయం వల్ల పేద ప్రజలకు వైద్యం ను అందని ద్రాక్ష అవుతుందని పేదలకు అన్యాయం జరుగుతుందని ఈ విధానం ను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న వైయస్ఆర్ సిపి రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కు అందించి నిలుపుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీన అన్నీ నియోజకవర్గం కేంద్రాలలో బారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు పి.పి.పి. విధానం వల్ల జరిగే నష్టం ను ప్రజలకు తెలియచేస్తూ సంతకాలు సేకరించాలని తెలియచేసి కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి. ఈ సందర్బంగా స్థానిక నేతలకు, కార్యకర్తలకు రేపు తంబళ్లపల్లి లో జరగనున్న ర్యాలీ లో పాల్గొని సంతకాల సేకరణ కార్యక్రమం ను విజయవంతం చేయాలని తెలియచేసారు.
Reporter
Namitha News