Monday, 14 September 2026 04:44:10 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

సాహితీ శిఖరం సరస్వతీ పుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులు - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

జిల్లా పోలీస్ శాఖ తరపున పుట్టపర్తి నారాయణ ఆచార్యులకు ఘన నివాళులు

Date : 28 March 2026 11:11 PM Views : 219

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 28 : సాహితీ దిగ్గజం, పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలను అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పుట్టపర్తి నారాయణ ఆచార్యుల చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ తెలుగు సాహిత్య రంగంలో పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక ధృవతార అని వ్యాఖ్యానిస్తూ 14 భాషల్లో ప్రావీణ్యం సంపాదించి 'సరస్వతీ పుత్ర' బిరుదును సార్థకం చేసుకున్న మహనీయులు. అనంతపురం జిల్లాలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు. అయితే, వీరి విద్యాభ్యాసం మరియు సాహిత్య ప్రస్థానం ఎక్కువగా ప్రొద్దుటూరు (కడప జిల్లా) ప్రాంతంతో ముడిపడి ఉంది. ఈయన మన ప్రాంతానికి చెందిన వారు కావడం మనందరికీ గర్వకారణం. ఆయన రచించిన 'శివతాండవం' వంటి కావ్యాలు తెలుగు సాహిత్యానికి వెలకట్టలేని ఆభరణాలు. అటువంటి గొప్ప వ్యక్తి ఆశయాలను స్మరించుకోవడం, వారి స్ఫూర్తిని నేటి తరానికి అందించడం మన బాధ్యత." అని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో ఎస్బి సీఐ పి. రాజా రమేష్ గారు ఆర్ఐ కె. సురేష్ కుమార్ రెడ్డి ఇతర పోలీస్ అధికారులు, పోలీసు సిబ్బంది కార్యాలయ సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: