Saturday, 12 September 2026 05:24:43 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

భూగర్భ జలాలు పెంపుకు మహిళా సంఘాల సహకారం - ఏపీఎం గంగాధర్

Date : 25 August 2026 10:10 PM Views : 113

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 25 : తంబళ్లపల్లె మండలం లో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం ఏర్పడుతోందని దీనిని అధిగమించడానికి భూగర్భ జలాలు పెంపుకు మహిళా సంఘాలు సైతం నడుం బిగించాలని ఏపిఎం గంగాధర్ పిలుపునిచ్చారు. మంగళవారం మహిళా సంఘాలతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఎల్ నేను ప్రభావంతో రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు ఇంకి సాగునీరు, తాగునీటికి తీవ్ర సమస్యలు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని ముందస్తుగా భూగర్భ జలాలు పెంపు కోసం జల సంరక్షణ పనులు చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతలు, పూడిక తీత పనులు, ట్రెంచిలు, పలు జల సంరక్షణ పనులపై దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా రైతులకు ట్రాక్టర్ తో పాటు నా గళ్ళు అందుబాటులో ఉన్నాయని మహిళా సంఘాలు అవసరమైన రైతులకు తక్కువ అద్దెతో ఉపయోగించుకోవాలని సూచించారు. మండలంలోని మహిళా సంఘాలు సమిష్టి కృషితో ఎల్ నినో ప్రభావం పడకుండా ముందస్తు ప్రణాళికలతో జల సంరక్షణ పనులపై సమిష్టి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు కత్తినరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, ఎమ్మెస్ ప్రెసిడెంట్ రామలక్ష్మమ్మ, మహిళా సంఘాలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: