Tuesday, 15 September 2026 08:51:53 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

పారిశుధ్యం పై ఐవిఆర్ కాల్ లో ఒకటి నొక్కేలా పనిచేయండి - డిపిఓ రాధమ్మ

Date : 19 May 2026 09:26 PM Views : 197

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 19 ః గ్రామాలలో పారిశుధ్యం పై ప్రజలు ఒకటి నొక్కేలా కార్యదర్శులు గ్రీన్ అంబాసిడర్లు వద్ద పని చేయించాలని డిపిఓ రాధమ్మ సూచించారు. మంగళవారం ఆమె మండలంలోని రెడ్డికోట పంచాయితీలో పారిశుద్ధ్యం పై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అప్పటికే కార్యదర్శి చంద్రకళ గ్రామంలోని గ్రీన్ అంబాసిడర్లు ద్వారా చెత్త సేకరణ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి తోపాటు గ్రీన్ అంబాసిడర్లను అభినందించారు. గ్రామాలలో పారిశుద్ధ్యం పై దృష్టి సారించి స్వచ్ఛ ఆంధ్ర సాధనకు సహకరించాలన్నారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించి ఎరువు తయారీ చేపట్టాలన్నారు. పంచాయతీలో స్వచ్ఛ రథం పై అవగాహన పెంచి పనికిరాని వస్తువులను అప్పగించి అందుకు తగ్గ ఇంటి సరుకులు తీసుకునేలా చూడాలన్నారు. అనంతరం రెడ్డి కోట డంపింగ్ యార్డ్ ను పరిశీలించి తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువు తయారీ చేపట్టాలని ఆదేశించారు. స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో యం వి ప్రసాద్, కార్యదర్శి చంద్రకళ, గ్రీన్ అంబాసిడర్లు, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :