Tuesday, 15 September 2026 10:40:51 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

తాహాసిల్దార్ ఆదేశాలతో రహదారి సమస్య పరిష్కారం

Date : 18 May 2026 08:01 PM Views : 358

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 18 : తంబళ్లపల్లె మండల కేంద్రంలోని కృష్ణానగర్ వీధి లో గత కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య రహదారి సమస్య ఏర్పడి తరచూ గొడవలు జరిగేవి. ఈ సమస్యపై ఓ వర్గం కృష్ణానగర్ లోని వీధిలో రోడ్డుకు అడ్డంగా అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని దీంతో ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన రహదారికి వెళ్లడానికి ఇబ్బందిగా తయారైందని తాసిల్దారు శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించి రహదారి సమస్య పరిష్కరించాలని వీఆర్వో నాగరాజును ఆదేశించారు. సోమవారం విఆర్ఓ వీఆర్ఏలతో కలిసి ఇరు వర్గాలతో చర్చించి సమన్వయపరిచి రోడ్డుకు అడ్డంగా ఉన్న స్పీడ్ బ్రేకర్లను దగ్గరుండి తొలగింప చేశారు. భవిష్యత్తులో ఎవరు రహదారులకు అడ్డంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం చేయరాదని వీఆర్వో నాగరాజు ఇరువర్గాలకు హెచ్చరించారు. సమస్య పరిష్కారం కావడంతో ఇరువర్గాలు వీఆర్వో కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట వీఆర్ఏలు ప్రసాద్, ఇరు వర్గాల ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :