నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - సెప్టెంబర్ 15: గత ఏడాది ఆగస్ట్ 31వ తేదీ న మదనపల్లె పట్టణం సిటియం రోడ్డు లోని బాపూజీ పార్క్ వద్ద పడపట్ల రఘు తన భార్య పడపట్ల లక్ష్మీదేవమ్మను పట్టపగలు నడిరోడ్డుపై కొడవలితో ఆతి కిరాతకంగా నరికి చంపిన కేసు లో నిందితుడిపై అభియోగించిన నేరం సాక్షాదారాలతో నిరూపిచడం తో యావజ్జీవ కారాగార శిక్ష తో పాటు రూ 500/- జరిమానా, ఒకవేళ జరిమానా చెల్లించకపోతే, అదనంగా మరో రెండు వారాలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు నిచ్చిన చిత్తూరు లోని 6వ అదనపు జిల్లా కోర్టు మహిళలపై నేరాల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీమతి టి. హరిత
Reporter
Namitha News