Monday, 14 September 2026 08:53:41 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు

Date : 07 June 2026 09:51 PM Views : 165

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 07 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో గత మూడేళ్ల క్రితం తంబళ్లపల్లె, సిద్ధారెడ్డిగారిపల్లి, హలో వీధులలో పెద్ద ఎత్తున మరుగు నీటి కాలువ పనులు చేపట్టారు. కాలవలు నిర్మించి మూతలు వేయకుండా వదిలేశారు. నాటినుండి ఆ కాలువల్లో దుర్గంధం తో దుర్వాసనతో పాటు పలువురు ప్రమాదవశాత్తు పడి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు మొత్తుకున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. నేటికీ ఆ కాలువ మూతలు వేయడానికి అధికారులు పట్టించుకోవడం తో ఆ దుర్వాసనతో నేటికీ ప్రజలు ఆస్వాదిస్తూనే విమర్శిస్తున్నారు.గత మూడు మాసాల క్రితం సాక్షాత్తు జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ ఆదేశాలతో2047 విజన్ లో భాగంగా సుమారు కోటి రూపాయలతో తంబళ్లపల్లె ఆర్టీసీ బస్టాండ్, కోర్టు వీధి, బస్టాండ్ కాలనీ, సాలె వీధి, కోనేరు వీధి, శ్రీనివాస కాలనీల లో మురికి నీటి కాలువలు, సిసి రోడ్లు శరవేగంగా వేయడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన కాలువలపై మూతలు వేయడానికి సదరు కాంట్రాక్టర్ కు ఆదేశించడంతో మూతలు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మసీదు వీధి, క్రాస్ రోడ్, పలు వీధులలో వేసిన కాలువలపై మూతలు వేసి దుర్గంధం తో పాటు ప్రమాదాల నివారణకు సహకరించాలని ప్రజలు కోరుతున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: