Wednesday, 29 July 2026 05:24:15 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు

Date : 07 June 2026 09:51 PM Views : 109

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 07 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో గత మూడేళ్ల క్రితం తంబళ్లపల్లె, సిద్ధారెడ్డిగారిపల్లి, హలో వీధులలో పెద్ద ఎత్తున మరుగు నీటి కాలువ పనులు చేపట్టారు. కాలవలు నిర్మించి మూతలు వేయకుండా వదిలేశారు. నాటినుండి ఆ కాలువల్లో దుర్గంధం తో దుర్వాసనతో పాటు పలువురు ప్రమాదవశాత్తు పడి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు మొత్తుకున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. నేటికీ ఆ కాలువ మూతలు వేయడానికి అధికారులు పట్టించుకోవడం తో ఆ దుర్వాసనతో నేటికీ ప్రజలు ఆస్వాదిస్తూనే విమర్శిస్తున్నారు.గత మూడు మాసాల క్రితం సాక్షాత్తు జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ ఆదేశాలతో2047 విజన్ లో భాగంగా సుమారు కోటి రూపాయలతో తంబళ్లపల్లె ఆర్టీసీ బస్టాండ్, కోర్టు వీధి, బస్టాండ్ కాలనీ, సాలె వీధి, కోనేరు వీధి, శ్రీనివాస కాలనీల లో మురికి నీటి కాలువలు, సిసి రోడ్లు శరవేగంగా వేయడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన కాలువలపై మూతలు వేయడానికి సదరు కాంట్రాక్టర్ కు ఆదేశించడంతో మూతలు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మసీదు వీధి, క్రాస్ రోడ్, పలు వీధులలో వేసిన కాలువలపై మూతలు వేసి దుర్గంధం తో పాటు ప్రమాదాల నివారణకు సహకరించాలని ప్రజలు కోరుతున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: