Wednesday, 29 July 2026 09:17:16 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి - సుగవాసి ప్రసాద్ బాబు

Date : 29 May 2026 12:12 PM Views : 99

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 28 : నటరారాజు తెలుగుజాతికి కీర్తి ప్రతిష్టలతో పాటు దేశానికి సేవ చేసిన అన్న నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని పార్లమెంట్ జిల్లా టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు కోరారు. గురువారం ఆయన తంబళ్లపల్లె లో జరిగే మహానాడు ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ తంబళ్లపల్లె మండలంలో టిడిపి నాయకులు ఐకమత్యంతో మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై అందరినీ పేరుపేరునా అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో నాయకులు, కార్యకర్తలు విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేసే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయం నుండి డిజిటల్ స్క్రీన్ పై నాయకుల ప్రసంగాలను వీక్షించారు. ఆయన వెంట టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, రాష్ట్ర టిడిపి కార్యదర్శి మద్ది రెడ్డి కొంరెడ్డి, జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు కొటాల శివకుమార్,పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్, రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసి ధర్నాయుడు, సలాది రాజశేఖర్ ,నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :