Monday, 08 June 2026 09:51:48 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

మాదిగ జాతి ఆశాజ్యోతి అంబేద్కర్ చిరస్మరణీయుడు - ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు గంగాధర్

Date : 06 December 2025 10:28 PM Views : 143

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 06 : భారత రాజ్యాంగ సృష్టికర్త మాదిగ జాతి పితామహుడు అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిరస్మరణీయుడని మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు గంగాధర్ కితాబు నిచ్చారు. శనివారం క్రాస్ రోడ్ లోఅంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి దేశానికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అంబేద్కర్ అమర్ రహే హ నినాదాలు చేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా పోర్డు కార్యాలయంలో ఆర్ఎంపీ డాక్టర్ మున్నా , నరసింహులు అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ త్యాగరాజు, ఏపీఓ అంజనప్ప, మాజీ జడ్పిటిసి రామచంద్ర, తంబళ్లపల్లె ఇంచార్జ్ వేటామల్లికార్జున, వెంకటప్ప, బొజ్జప్ప, గోపి దిన్నె మల్లికార్జున, హరిబాబు, పకీరప్ప, రమణప్ప, గోవిందు, వెంకటరమణ, నరసింహులు, భాష, పుల్లప్ప బడుగు బలహీన వర్గాల ప్రజలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :