Sunday, 03 May 2026 09:13:35 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు

Date : 02 May 2026 09:09 PM Views : 75

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 02 : తంబళ్లపల్లె మండలం రెడ్డి కోట పంచాయతీ పరిధిలో మదనపల్లి కడప హైవే రోడ్డులో గొర్రెల బొలోరో వాహనం బోల్తా పడి ఇరువురు దుర్మరణం చెంది 6 మంది గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. కురబలకోట మండలం అంగళ్లు గొర్రెల సంత నుండి కలకడ మండలం పాపి రెడ్డిగారిపల్లెకు చెందిన గొర్రెల రైతులు గొర్రెలు కొనుగోలు చేసి ఓ బులోరా వాహనం లో పాపి రెడ్డి గారి పల్లెకు బయలుదేరారు. మదనపల్లి కడప జాతీయ రహదారి తంబళ్లపల్లి మండలం రెడ్డి కోట సమీపంలోని హైవే రోడ్డు పక్కన గల బ్రిడ్జిని బలోరో వాహనం అదుపుతప్పి ఢీకొని లోయలోకి పడిపోయింది.ఈభారీ రోడ్డు ప్రమాదంలో వాహనంలోని నజీర్ (53) సైఫుల్లా(23) అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన 6 మంది క్షతగాత్రులను గుర్రం కొండకు చెందిన 108 వాహనంలో చికిత్సల నిమిత్తం మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న ములకలచెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి, పెద్దమండెం ఎస్సై హరిహర ప్రసాద్ లు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :