Friday, 19 June 2026 03:17:05 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు

Date : 02 May 2026 09:09 PM Views : 294

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 02 : తంబళ్లపల్లె మండలం రెడ్డి కోట పంచాయతీ పరిధిలో మదనపల్లి కడప హైవే రోడ్డులో గొర్రెల బొలోరో వాహనం బోల్తా పడి ఇరువురు దుర్మరణం చెంది 6 మంది గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. కురబలకోట మండలం అంగళ్లు గొర్రెల సంత నుండి కలకడ మండలం పాపి రెడ్డిగారిపల్లెకు చెందిన గొర్రెల రైతులు గొర్రెలు కొనుగోలు చేసి ఓ బులోరా వాహనం లో పాపి రెడ్డి గారి పల్లెకు బయలుదేరారు. మదనపల్లి కడప జాతీయ రహదారి తంబళ్లపల్లి మండలం రెడ్డి కోట సమీపంలోని హైవే రోడ్డు పక్కన గల బ్రిడ్జిని బలోరో వాహనం అదుపుతప్పి ఢీకొని లోయలోకి పడిపోయింది.ఈభారీ రోడ్డు ప్రమాదంలో వాహనంలోని నజీర్ (53) సైఫుల్లా(23) అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన 6 మంది క్షతగాత్రులను గుర్రం కొండకు చెందిన 108 వాహనంలో చికిత్సల నిమిత్తం మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న ములకలచెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి, పెద్దమండెం ఎస్సై హరిహర ప్రసాద్ లు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :