Wednesday, 29 July 2026 12:33:44 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో సంఘటన్ శ్రీజన్ అభియాన్

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏ.ఐ.సి.సి. అబ్సర్వర్ మహేంద్రన్

Date : 29 November 2025 06:09 PM Views : 204

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 29 : కాంగ్రెస్ పార్టీ ఏఐసీస నిర్వహిస్తున్న *"సంఘటన్ శ్రీజన్ అభియాన్"* కార్యక్రమంలో భాగంగా నేడు మదనపల్లి జరిగిన సమావేశానికి విచ్చేసిన ఏఐసిసి అబ్జర్వర్ కే మహేంద్రన్, ఏఐసీసీ సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ రాకేష్, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు గాజుల భాస్కర్ తదితరులు జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుండి పార్టీ బలోపేతానికి సమర్ధత కలిగిన జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో భాగంగా జిల్లాలోని కార్యకర్తలు, నాయకులను సమాచార సేకరణ చేస్తున్నారు. వారిని ప్రత్యేకంగా కలిసిన మదనపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మరియు అన్నమయ్య జిల్లాలోని పార్టీ పరిస్థితులన్నిటిని చర్చించడం జరిగినది. మదనపల్లి కోఆర్డినేటర్ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మీనా కుమారి, ఖాదర్ బాషా, ముబారక్ ఖాన్, ఎస్కే బాషా, నాగరాజ, s, పాలేటి, శరత్ కుమార్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, మహబూబ్ పీర్, మహమ్మద్ రఫీ, నిమ్మనపల్లి నాగరాజ, గుల్షన్, సయ్యద్ తదితరులుమదనపల్లి. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్. Udays ఏఐసీసీ నిర్వహిస్తున్న *"సంఘటన్ శ్రీజన్ అభియాన్"* కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశానికి విచ్చేసిన ఏఐసిసి అబ్జర్వర్ కే మహేంద్రన్, ఏఐసీసీ సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ రాకేష్, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు గాజుల భాస్కర్ అందరూ జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుండి పార్టీ బలోపేతానికి సమర్ధత కలిగిన జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో భాగంగా జిల్లాలోని కార్యకర్తలు, నాయకులను సమాచార సేకరణ చేస్తున్నారు. వారిని ప్రత్యేకంగా కలిసిన మదనపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మరియు అన్నమయ్య జిల్లాలోని పార్టీ పరిస్థితులన్నిటిని చర్చించడం జరిగినది. మదనపల్లి కోఆర్డినేటర్ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మీనా కుమారి, ఖాదర్ బాషా, ముబారక్ ఖాన్, ఎస్కే బాషా, నాగరాజ, ఈశ్వరమ్మ, పాలేటి, శరత్ కుమార్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, మహబూబ్ పీర్, మహమ్మద్ రఫీ, నిమ్మనపల్లి నాగరాజ, గుల్షన్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :