Saturday, 12 September 2026 09:03:11 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో సంఘటన్ శ్రీజన్ అభియాన్

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏ.ఐ.సి.సి. అబ్సర్వర్ మహేంద్రన్

Date : 29 November 2025 06:09 PM Views : 231

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 29 : కాంగ్రెస్ పార్టీ ఏఐసీస నిర్వహిస్తున్న *"సంఘటన్ శ్రీజన్ అభియాన్"* కార్యక్రమంలో భాగంగా నేడు మదనపల్లి జరిగిన సమావేశానికి విచ్చేసిన ఏఐసిసి అబ్జర్వర్ కే మహేంద్రన్, ఏఐసీసీ సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ రాకేష్, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు గాజుల భాస్కర్ తదితరులు జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుండి పార్టీ బలోపేతానికి సమర్ధత కలిగిన జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో భాగంగా జిల్లాలోని కార్యకర్తలు, నాయకులను సమాచార సేకరణ చేస్తున్నారు. వారిని ప్రత్యేకంగా కలిసిన మదనపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మరియు అన్నమయ్య జిల్లాలోని పార్టీ పరిస్థితులన్నిటిని చర్చించడం జరిగినది. మదనపల్లి కోఆర్డినేటర్ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మీనా కుమారి, ఖాదర్ బాషా, ముబారక్ ఖాన్, ఎస్కే బాషా, నాగరాజ, s, పాలేటి, శరత్ కుమార్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, మహబూబ్ పీర్, మహమ్మద్ రఫీ, నిమ్మనపల్లి నాగరాజ, గుల్షన్, సయ్యద్ తదితరులుమదనపల్లి. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్. Udays ఏఐసీసీ నిర్వహిస్తున్న *"సంఘటన్ శ్రీజన్ అభియాన్"* కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశానికి విచ్చేసిన ఏఐసిసి అబ్జర్వర్ కే మహేంద్రన్, ఏఐసీసీ సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ రాకేష్, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు గాజుల భాస్కర్ అందరూ జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుండి పార్టీ బలోపేతానికి సమర్ధత కలిగిన జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో భాగంగా జిల్లాలోని కార్యకర్తలు, నాయకులను సమాచార సేకరణ చేస్తున్నారు. వారిని ప్రత్యేకంగా కలిసిన మదనపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మరియు అన్నమయ్య జిల్లాలోని పార్టీ పరిస్థితులన్నిటిని చర్చించడం జరిగినది. మదనపల్లి కోఆర్డినేటర్ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మీనా కుమారి, ఖాదర్ బాషా, ముబారక్ ఖాన్, ఎస్కే బాషా, నాగరాజ, ఈశ్వరమ్మ, పాలేటి, శరత్ కుమార్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, మహబూబ్ పీర్, మహమ్మద్ రఫీ, నిమ్మనపల్లి నాగరాజ, గుల్షన్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: