Thursday, 30 July 2026 05:44:41 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లి ఎంపీపీ గా శ్యామలమ్మ ఎన్నిక

తంబళ్లపల్లి ఎంపీపీ ని కైవసం చేసుకొన్న వైయస్ ఆర్ సిపి

Date : 11 December 2025 12:04 PM Views : 1198

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - డిసెంబర్ 11 : తంబళ్లపల్లి ఎంపీపీ ఎన్నికను అబ్సర్వర్ జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ పర్యవేక్షణ లో ఎన్నికల అధికారి అమరనాథ్ రెడ్డి, అసిస్టెంట్ ఎన్నికల అధికారి బాపూజీ పట్నాయక్ లు ఎన్నిక నిర్వహించగా తంబళ్లపల్లి ఎంపీపీ గా వైయస్ ఆర్ సిపి కి చెందిన కోసువారిపల్లి ఎంపీటీసీ సిటీకి శ్యామలమ్మ ఒక్కటే నామినేషన్ వేయడం తో 11మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా పది మంది హాజరు ఒక్క ఎంపీటీసీ సభ్యురాలు అయిన మాజీ ఎంపీపీ అనసూయమ్మ గైర్ హాజరు కావడం తో మిగిలిన తొమ్మిది మంది సభ్యులు శ్యామలమ్మ ను ఎద్దుల వారి పల్లి ఎంపీటీసీ సభ్యురాలు హరిత, కన్నెమడుగు ఎంపీటీసీ సభ్యులు రెడ్డి మహేష్ లు ప్రతిపాదించడం తో సభ్యులు అందరూ ఏకగ్రీవం గా ఆమోదం తెలుపడం తో ఎంపీపీ గా శ్యామలమ్మ ఎన్నికైనట్లు తెలిపిన ఎన్నికల అధికారి అమరనాథ్ రెడ్డి. ఎన్నికల నేపథ్యంలో యస్.ఐ. ఉమా మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్త్ నిర్వహించిన పోలీసులు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: