నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 18 : స్థానిక అధికారులతో కలిసి హంద్రీ -నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిశీలనకు వెళుతున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాత ఆర్.టి.ఓ కార్యాలయం వెనుక ప్రభుత్వం భూమిలో నిర్మాణాలు చేపట్టడం ను గమనించి రెవిన్యూ అధికారులకు వెంటనే నిర్మాణాలు చేస్తున్న స్థలాలను పరిశీలించి తగు చర్యలు వెంటనే తీసుకోవాలని ఆదేశించారు.
Reporter
Namitha News