Wednesday, 29 July 2026 07:20:34 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

రాయలసీమ ప్రాజెక్టుల పరిరక్షణ కమిటీ కోఆర్డినేటర్ గా సిబ్యాల విజయభాస్కర్

అదనపు బాధ్యతలు మరింత ఉత్సాహంతో పని చేస్తా సిబ్యాల విజయభాస్కర్

Date : 29 June 2026 11:49 PM Views : 128

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జూన్ 29 : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మరియు రాయలసీమ ప్రాజెక్టుల సాధన కోసం ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యునిగా రాయచోటి పట్టణానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసి సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ కి రాయలసీమ ఎత్తిపోతల పథకం మరియు గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన రాస్కో ఫోర్ట్ కమిటీ కోఆర్డినేటర్ గా నియతులయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలను అప్పగించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి. అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు పి.వి మిథున్ రెడ్డి గారికి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాయలసీమకు సాగునీటి హక్కులు,లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధన,పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి,ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో పూర్తిస్థాయిలో భాగస్వామ్యం అవుతానని తెలిపారు.పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ,అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో, నిజాయితీతో నిర్వహించి రాయలసీమ ప్రయోజనాల సాధనకు కృషి చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తిరగడానికి శక్తి గురించి పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాయలసీమ అభివృద్ధి కోసం పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషిస్తానని సిబ్యాల విజయభాస్కర్ ఆయన స్పష్టం చేశారు.తనకు సహా,సహకారాలు అందిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియచేశారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :