Sunday, 13 September 2026 11:19:38 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

చైతన్య సంస్థ విద్యార్థుల నృత్య ప్రదర్శన అత్యద్భుతం - గురుపూజోత్సవంలో జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యేలచే ప్రశంసలు

Date : 06 September 2026 07:14 PM Views : 40

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య సంస్థ విద్యార్థుల నృత్య ప్రదర్శన అత్యద్భుతం - గురుపూజోత్సవంలో జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యేలచే ప్రశంసలు మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో చైతన్య సర్వీస్ సొసైటీ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శన ప్రేక్షకులు,అహుతులను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,మదనపల్లె శాసనసభ సభ్యులు షాజహాన్ బాషా,జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యంలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చైతన్య సర్వీస్ సొసైటీకి చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.విద్యార్థుల ప్రతిభను అభినందించిన అతిథులు,వారిని ప్రోత్సహించడంలో సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించారు.ఇందులో భాగంగా చైతన్య సర్వీస్ సొసైటీ జనరల్ సెక్రటరీ కవితారాణి,అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ జి.వి.ఎస్ బాబును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,ఎమ్మెల్యే షాజహాన్ బాషా సన్మానించి అభినందించారు.విద్యార్థుల విద్యా,సాంస్కృతిక వికాసానికి చైతన్య సర్వీస్ సొసైటీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని వారు పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి జిల్లా ఖ్యాతిని మరింత పెంచాలని ఆకాంక్షించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: