Sunday, 13 September 2026 10:20:57 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

రామసముద్రం లో ఘనంగా వడ్డెర ఓబన్న జయంతి వేడుకలు..

వడ్డే సంఘం నాయకులు ఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు..

Date : 11 January 2026 12:21 PM Views : 588

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం స్వాతంత్య్ర ఉద్యమాలు చేసి జాతి ఉనికిని చా టుకున్న గొప్ప వ్యక్తి వడ్డె ఓబన్న అని వడ్డెర నాయకులు పేర్కొన్నా రు. రామసముద్రం మండలం లోని నరసాపురంలో వడ్డె ఓబన్న జయంతిని మండలం వడ్డె సంఘ అధ్యక్షుడు రెడ్డప్ప అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం దిగువపేట పెట్రోల్ బంక్ నుంచి ర్యాలీ నిర్వహించి చెక్ పోస్ట్ నందు ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం జనవరి 11న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా,రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది,తెలిపారు.ఎందుకంటే ఆయన దక్షిణ భారతదేశంలో బ్రిటీష్‌ పాలనను ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు, దీనిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది, దీంతో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయన విగ్రహాలకు నివాళులర్పిస్తూ వేడుకలు జరుగుతాయని ఆకాంక్షించారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: