Thursday, 30 July 2026 09:17:57 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

రామసముద్రం లో ఘనంగా వడ్డెర ఓబన్న జయంతి వేడుకలు..

వడ్డే సంఘం నాయకులు ఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు..

Date : 11 January 2026 12:21 PM Views : 543

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం స్వాతంత్య్ర ఉద్యమాలు చేసి జాతి ఉనికిని చా టుకున్న గొప్ప వ్యక్తి వడ్డె ఓబన్న అని వడ్డెర నాయకులు పేర్కొన్నా రు. రామసముద్రం మండలం లోని నరసాపురంలో వడ్డె ఓబన్న జయంతిని మండలం వడ్డె సంఘ అధ్యక్షుడు రెడ్డప్ప అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం దిగువపేట పెట్రోల్ బంక్ నుంచి ర్యాలీ నిర్వహించి చెక్ పోస్ట్ నందు ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం జనవరి 11న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా,రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది,తెలిపారు.ఎందుకంటే ఆయన దక్షిణ భారతదేశంలో బ్రిటీష్‌ పాలనను ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు, దీనిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది, దీంతో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయన విగ్రహాలకు నివాళులర్పిస్తూ వేడుకలు జరుగుతాయని ఆకాంక్షించారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :