Sunday, 13 September 2026 11:20:18 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

కార్మికుని కుటుంబానికి అండగా ఆర్థిక సహాయం

మునిసిపల్ కమీషనర్ చొరవ, ఆర్డిఓ బి.పావని గారి సహకారం తోనే కుటుంబం కు లబ్ది చేకూరుతోంది

Date : 26 May 2026 11:59 AM Views : 137

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - మే 26 : ఆత్మకూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు మల్లికార్జున ప్రమాదవశాత్తు చెత్త తరలించే ట్రాక్టర్ నుండి జారిపడి చనిపోయిన ఘటనలో వారి కుటుంబానికి 72 లక్షల రూపాయల ఆర్థిక సహాయం రానున్నది. చెత్త వాహనాలకు గతంలో ఎప్పుడు ఇన్సూరెన్స్ చేసిన దాఖలాలు లేవు కానీ ఈసారి ఆ వాహనాలకు ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో ఇన్సూరెన్స్ చేయడం వల్ల వాహన ప్రమాదం ద్వారా 35 లక్షలు, మరియు ఇటీవల ప్రభుత్వ నిర్ణయంతో కార్మికుల ఖాతాలను యాక్సిస్ బ్యాంకుకు మార్చడం వల్ల ఆ బ్యాంకు నుండి 20 లక్షల రూపాయల బ్యాంక్ ఇన్సూరెన్స్ నగదు, మరియు ఇదే బ్యాంకు నుండి వారి పిల్లల చదువు కోసం ఎనిమిది లక్షల రూపాయలు మున్సిపల్ కార్యాలయం నుండి పది లక్షలు కలిపి మొత్తం 72 లక్షల నగదును త్వరలో మృతి చెందిన కార్మికుని కుటుంబానికి అందించనున్నారు. కమిషనర్ తీసుకున్న ఆ రెండు నిర్ణయాల వల్లే 60 లక్షల వరకు కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం లభించడం విశేషం. మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ ఆర్డిఓ బి.పావని సహకారంతో ఇప్పటికే ఐదు లక్షల నగదు చెక్కును ఇటీవల మంత్రి ద్వారా బాధిత కుటుంబానికి అందించారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: