Friday, 19 June 2026 05:05:08 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

సేంద్రీయ పద్ధతిలో విత్తన శుద్ధి ప్రకృతి సేద్యానికి నాంది - ఏ.ఓ. రమణ కుమార్

Date : 24 April 2026 10:37 PM Views : 89

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 24 : రైతులు ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించడానికి సేంద్రీయ పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకుని ప్రకృతి వ్యవసాయానికి నాంది పలకాలని ఏవో రమణ కుమార్ సూచించారు. శుక్రవారం తంబళ్లపల్లె వ్యవసాయ క్షేత్రంలో మండలంలోని గ్రామ వ్యవసాయ అధికారులు, ఏపీ ఎన్ ఎస్ సి సిబ్బందికి విత్తన గుళికలు (బంతులు) తయారీ విధానం పై జిల్లా ట్రైనర్ చిరంజీవి ప్రత్యక్షంగా తయారు చేసి అవగాహన కల్పించారు. సేంద్రియ విత్తన శుద్ధి ద్వారా పంట నాశించే పురుగులు, తెగుళ్లు, కీటకాలు, సిలింద్రాల నిర్మూలన తో పాటు ఆరు మాసాల వరకు విత్తనం సురక్షితంగా ఉంటుందని తెలిపారు. మొలక శాతం పెరిగి వ్యాధులనుండి రక్షింపబడి దిగుబడి పెంచడంతో పాటు జీవన ఎరువులతో అధిక దిగుబడి సాధించవచ్చు అని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏఈవోలు సురేష్, సుప్రియ,రెడ్డి శేఖర్, సుధాకర్, సురేంద్ర, తరుణ్, నవ్య శ్రీ, రత్నమాలిక, శిరీష, వనిత, విద్యాసాగర్, శ్యామల, ఏపీ ఎన్ ఎస్ సి ప్రతినిధులు రఘునాథ్, రాజు సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :