నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 10 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని పెద్దకురప్పల్లె గ్రామ పంచాయితీ తిరుమలరెడ్డి పల్లి గ్రామంలో సోమవారం గురుస్వామి రెడ్డెప్ప వారి నివాసంలో అంబలపూజా మహోత్సవం ఘనంగా నిర్వహించారు.మండలం లోని పలు గ్రామ అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అనంతరం స్వామి అభిషేకలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదలు అందించి, అన్నదాన కార్యక్రం నిర్వహించారు. ఈ పూజలో అయ్యప్ప భజనలు భక్తులను అకోట్టుకొన్నాయి. ఈ కార్యక్రమంలో గురుస్వామి రెడ్డిస్వామి, నరసింహులు, అయ్యప్ప, వి ఆర్ ఏ హరినాథ్,, కృపాకర్, హరిష్ మంజునాథ్ శివశంకర్ నాయుడు, శివాచారి,, చిన్ని, శంకర్ చంద్ర, మట్లవారి పల్లె స్వాములు శివతదితరులు కార్య నిర్వాహకులు, గ్రామస్థులు పాల్గొన్నారు
Admin
Namitha News