నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నేల మల్లేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం నిర్వహించిన వేద పండితులు.. వర్షం కోసం... నిమ్మనపల్లి మండలo , తవలం పంచాయతీ లో వెలిసిన నేలమల్లేశ్వర స్వామి ఆలయంలో నేడు వరుణ యాగం నిర్వహించారు, వర్షా ఓ పరిస్థితులతో వర్షాభావ పరిస్థితులతో తాగు సాగునీరు కొరత ఏర్పడిన నేపథ్యంలో వరుణ దేవుని కరుణించమని కోరుతూ వరుణ యాగం నిర్వహించినట్లు తెలిపారు, వరుణ దేవుడు కనికరం చూపాలని చెరువులు, కుంటలు నిండి పంటలు సకాలంలో బాగా పండాలని సంకల్పంతో తలపెట్టిన వరుణయగంసోమవారం మండలంలోని అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ నేల మల్లేశ్వర స్వామ ఆలయంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు హో మాలు, శతకటాభిషేకం ఘనంగా నిర్వహించారు, లోక కళ్యాణర్థం ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు, ఈ కార్యక్రమంలో ఈవో మంజుల, అర్చకులు శంకర్ స్వామి, లక్ష్మణ స్వామి, శివ స్వామి, పెద్దలు చంద్రారెడ్డి, భక్తాదులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ..
Reporter
Namitha News