నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నకిలీ మద్యం కేసులు తంబళ్లపల్లి కోర్టుకు జోగి బ్రదర్స్.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొలకలచెరువు నకిలీ మద్యం కేసు జోగి బ్రదర్స్ సంబంధం ఉందంటూ కేసు నమోదు కావడంతో నేడు జోగి బ్రదర్స్ ను తంబళ్లపల్లి కోర్టుకు ఎక్సైజ్ పోలీసులు హాజరు పరిచారు... ములకలచెరువు పోలీస్ స్టేషన్ జోగి బ్రదర్స్ ఫై కేసు నమోదు కావడంతో నేడు తంబళ్లపల్లి కోర్టుకు హాజరయ్యారు... జోగి బ్రదర్స్ రాక సందర్భంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, తంబలపల్లి శాసనసభ్యులు ద్వారకనాథరెడ్డి, సిపి వేణుగోపాల్ రెడ్డి, పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కోర్టు ఆవరణానికి చేరుకున్నాయి...
Reporter
Namitha News