నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు -మార్చి 29 : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఎంపీ. మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి ల కుటుంబం తరపున అజ్మీర్ దర్గా లో చద్దార్ సమర్పించి ప్రత్యేక ప్రార్థలు నిర్వహించిన పుంగనూరు మైనారిటీ నాయకులు రజి అహ్మద్, మస్తాన్, ఫకృద్దీన్, ఖాదర్ బాషా ... రానున్న 2029 ఎన్నికల్లో వై ఎస్సార్ సిపి పార్టీ పుంగనూరు నియోజకవర్గం లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి,మిథున్ రెడ్డి లు అత్యంత మెజారిటీ సాధించాలని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని,పెద్దిరెడ్డి కుటుంబం చేస్తున్న అభివృద్ధిలో ప్రజలు సంతోషం గా ఉండాలని, నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమైన పెద్దాయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కాజా గారిబున్ నావజ్ కి దువ్వాకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు
Reporter
Namitha News