Wednesday, 16 September 2026 12:55:12 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

రామసముద్రం లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు

హరితా డిజేబుల్ ఓల్డెజ్ చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు

Date : 22 December 2025 07:28 PM Views : 281

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 22 : రామసముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలోని హరితా డిజేబుల్ ఓల్డెజ్ చారిటేబుల్ ట్రస్ట్ సభ్యులు సోమశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు నడుమ కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టారు. ముఖ్య అతిధులుగా ఫాదర్ డాక్టర్ చంద్ర కిరణ్, ఫాదర్ ఫీటర్ విచ్చేసి శాంతి ప్రార్థనలు నిర్వహించారు. వీరు మాట్లాడుతూ శాంతి, కరుణ,దయ ఓర్పు వంటి సమాజ హిత లక్ష్మణా లను జీసస్ ప్రభోదించారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని తెలిపారు. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం పెద్దలకు, పిల్లలకు బట్టలు పంపిణీ చేశారు. విందు ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్నా డాక్టర్ చంద్రకిరణ్, ఫీటర్, సోమశేఖర్, హరిత, బాబు, వివేక్,జో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :