నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 03 : మదనపల్లి పట్టణం టిప్పు సుల్తాన్ మైదానం లో అవతార్ ఎగ్జిబిషన్ ను స్థానిక కూటమి నాయకులతో కలసి ప్రారంభించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా. ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు ఎగ్జిబిషన్ లో అటవిడుపుగా ఉంటుందని పట్టణం లోని ప్రజలు కుటుంబ సమేతం గా సందర్శించి ఆహ్లాదం పొందాలని తెలియచేసిన ఎమ్మెల్యే షాజహాన్
Reporter
Namitha News