Thursday, 30 July 2026 01:08:46 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వి.బి.జి. రాంజీ నూతన ఉపాధి చట్టం కూలీలకు ఓవరం - డ్వామా పీడి వెంకటరత్నం

Date : 06 March 2026 10:21 PM Views : 235

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 06 : వి.బి.జి. రాంజీ నూతన ఉపాధి చట్టం ద్వారా జరిగే పనులు కూలీలకు ఓ వరంలా నిలవాలని అన్నమయ్య జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం సూచించారు. శుక్రవారం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పై సమీక్ష నిర్వహించారు. మండలంలో నూతన ఉపాధి హామీ చట్టంపై ఆరు వారాల అవగాహన సదస్సుల నిర్వహణ పై ఆరా తీశారు. ఉపాధి హామీలో 125 రోజులు పెంచిన పని దినాలు, ప్రతి ఒక్కరికి పని కల్పించి వారాంతంలో బిల్లు చెల్లింపు, నిరుద్యోగ భృతి, ఉపాధి హామీ చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధి హామీ పనుల నిర్వహణలో భవిష్యత్తు ప్రణాళిక స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు పోవాలన్నారు. నూతన ఉపాధి చట్టం పై గోడ రాతలు, విద్యార్థులచే అవగాహన ర్యాలీలు, పాఠశాలలలో విద్యార్థులకు వికసిత్ భారత్ పై పోటీలు నిర్వహించాలన్నారు. ఉపాధి హామీ పనులు ఫారం పాండ్స్, చెరువుల కాలువల మరమ్మతులు, పండ్ల తోటల పెంపకం, పశువుల గడ్డి పెంపకానికి ప్రాధాన్యత నివాళులున్నారు. ఈ సమీక్షలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా, ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్, టి.ఎ లు బాలగంగాధర్, పుష్పకుమారి, సుజాత,భూదేవి, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :