నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ములకలచెర్వు - ఆగస్ట్ 27: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలం సోంపల్లి గ్రామం కె.సి. నగర్కు చెందిన సింగంశెట్టి అశోక్ గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు హాజరై, కుటుంబ సభ్యులను ఆత్మీయంగా అభినందించిన తంబళ్లపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ గారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పూజారి సురేంద్ర, సోముశేఖరరెడ్డి, శ్రీనివాసులు, జగడం అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News