Sunday, 13 September 2026 08:01:00 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

నేటి నుండి తంబళ్లపల్లెలో పారిశుద్ధ్య పనులు బంద్

Date : 01 June 2026 10:20 PM Views : 157

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 01 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం లో నేటి నుండి పారిశుద్ధ్య పనులు నిలిపివేస్తున్నట్లు కార్మికులు అధికారులకు తెగేసి చెప్పారు. గత మూడు మాసాలుగా పరిమితికి మించి పారిశుద్ధ్య పనులు చేస్తున్నా కార్మికులకు నేడు రేపు అంటూ వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు గతవారం జీతాలు చెల్లించాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో ముందస్తుగా జీతాలు చెల్లించకపోతే పనులు ఆపేస్తామని హెచ్చరించినా అధికారులు పెడచెవిన పెట్టారు. ఉదయం కార్మికులు ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ తో జీతాల విషయమై వేడుకోగా ఆయన జీతాల చెల్లింపుకు డిజిటల్ సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పడంతో వారు పస్తులతో పారిశుద్ధ్య పనులు చేయలేమని కరాకండిగా చెప్పి వెళ్లిపోయారు. పంచాయతీలో నిధులు ఉన్నా ఆరుగాలం కష్టపడే కార్మికుల జీతాలు చెల్లించకపోవడంపై స్థానిక ప్రజల సైతం అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వారికి జీతాలు చెల్లించకపోతే తంబళ్లపల్లె స్వచ్ఛ్ ఆంధ్ర దేవుడెరుగు కంపు కొట్టడం ఖాయం

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: