Wednesday, 29 July 2026 08:28:00 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

పుంగనూరులో ఘనంగా హిందూ సమ్మేళనం

Date : 21 December 2025 06:46 PM Views : 153

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 21 : పుంగనూరు పట్టణంలోని బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం విజయవంతంగా ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హిందువులు, ప్రజలు తరలిరావడంతో సభాస్థలి జనసంద్రంగా మారింది. పట్టణ వీధుల గుండా సాగిన ర్యాలీలో పాల్గొన్న వారు కాషాయ రంగు జెండాలను చేతబట్టి హిందూ ఐక్యతను చాటిచెప్పారు. సభాస్థలిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, చెక్క భజనలు ప్రత్యేక నిలిచాయి. వివిధ కార్యక్రమాలు నిర్వహించిన కార్యక్రమాలు హాజరైన వారిని అలరించాయి. ఈ సమ్మేళనానికి హిందూ మత పెద్దలు, వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హిందూ ధర్మ పరిరక్షణతో పాటు హిందువుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయడమే ఈ సమ్మేళనం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో రఘునాథ శాస్త్రి త్రిమూర్తుల రెడ్డి విజయ శంకర్ బాలసుబ్రమణ్యం సుకుమార్ బాబు మనీ ప్రేమ్ శివ తదితర హిందూ సంఘాల ప్రతినిధులు సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :