నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పవిత్ర శుక్రవారం నూరాని మసీదులో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్... నూరాని మసీదు కమిటీ సభ్యులు, స్దానిక వైసిపి నాయకుల ఆహ్వానం మేరకు మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం సాకిబండవారిపల్లె నూరాని మసీదులో ప్రత్యేక ప్రార్థనలలో మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్దానికులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అలీ కౌసర్, కాలేషా, ఫయాజ్, షానవాజ్, రియాజ్, అన్సార్ బాషా, బషీర్, మహ్మద్. షరీఫ్, నూర్ మొహిద్దీన్, ముస్తాక్, యూనస్, దావూద్ ఖాన్, రఫీ, ఎన్. నవాజ్ అలీ ఖాన్, ఫక్రుద్దీన్, సత్తార్ భాయ్, జైనుద్దీన్, షానవాజ్, సాదిక్, జబివుల్లా, యాసిన్ మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News