Sunday, 03 May 2026 09:18:06 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

విశ్వం లో అగ్నిమాపక వారోత్సవాలపై మాక్ డ్రిల్ అంగళ్ళు విశ్వం ఇంజనీరింగ్ కాలేజీ లో సోమవారం (20-04-2026) అగ్నిమాపక వారోస్తవాల సందర్బంగా మాక్ డ్రిల్ నిర్

Date : 20 April 2026 08:27 PM Views : 77

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం లో అగ్నిమాపక వారోత్సవాలపై మాక్ డ్రిల్ అంగళ్ళు విశ్వం ఇంజనీరింగ్ కాలేజీ లో సోమవారం (20-04-2026) అగ్నిమాపక వారోస్తవాల సందర్బంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కాలేజీ లోనే కాకుండా మరి ఎక్కడ అయినా ఎలక్ట్రికల్, గ్యాస్, మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందరికి అగ్ని ప్రమాదాలు వాటి యొక్క నివారణ పద్ధతులు గురించి బాగా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా విపత్తు స్పందన మరియు అగ్ని మపక సేవల శాఖ అధికారి శ్రీ. వి. ఆది నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మనిషి జీవితం అన్ని రకాల టెక్నాలజీ తో ముడిపడి ఉందని, దీనికి ప్రత్యామ్నాయంగా విద్యార్థులు అన్ని రకాలుగా జాగ్రతలు తీసుకోవాలని ఇంకా కాలేజీ లోనే కాకుండా పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ హోటల్స్ నందు అగ్ని ప్రమాదాలు వాటి నివారణ చర్యలు గురించి బాగా తెలుసు కోవాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో అగ్ని మాపక సిబ్బంది, ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, డీన్స్, హెచ్ ఓ డీస్, అధ్యాపకులు, ఫస్ట్ ఇయర్ బి. టెక్ విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :