Sunday, 13 September 2026 05:40:27 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ప్రకృతి వ్యవసాయం మే మానవాళికి మనుగడ - జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ నారాయణ

Date : 20 May 2026 09:04 PM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 20 : ప్రకృతి వ్యవసాయంలో జీవన ఎరువులు, కషాయాలతో పండించిన పంటలతో మానవాళికి ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని జిల్లా వ్యవసాయాధికారి శివ నారాయణ తెలిపారు. బుధవారం ఆయన తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీలలోని ప్రకృతి వ్యవసాయ పంటల క్షేత్రాలను పరిశీలించారు. ప్రతి రైతు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయం తో భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందన్నారు. తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీలలోని వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కూరగాయలు, ఆకుకూరలు, వరి, మొక్కజొన్న, వేరుశనగ, మిశ్రమ పంటలు వేసిన విధానాన్ని చూసి వారిని అభినందించారు. మండలంలో ప్రకృతి వ్యవసాయం అవగాహనలో ఏపీ ఎల్ ఎన్ ఎఫ్ సిబ్బంది పనితీరు అను ప్రశంసించారు. మండలంలో గుండ్లపల్లి పంచాయతీ లో ప్రకృతి వ్యవసాయం తో పండిన పంటలు అదేవిధంగా మోడల్ స్కూల్లో విద్యార్థులు ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయ పంటల పై ఆరా తీశారు. భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయమే పరమావధిగా రైతు భావించేలా వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఏవో రమణ కుమార్, ఏఈఓ సురేష్, ఏపీ ఎన్ ఎల్ ఎఫ్ సభ్యులు, ప్రకృతి వ్యవసాయ రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: