Monday, 08 June 2026 09:51:51 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

మల్లయ్య కొండ అభివృద్ధి పెద్దిరెడ్డి కుటుంబం తోనే సాధ్యమైంది - మాజీ మంత్రి జోగి రమేష్

Date : 16 February 2026 07:55 PM Views : 315

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 16 ః మల్లయ్య కొండ మహాశివుని ఆలయ అభివృద్ధి పెద్దిరెడ్డి కుటుంబంతోనే సాధ్యమైందని మాజీ మంత్రి జోగి రమేష్ తెలిపారు. సోమవారం ఆయన సోదరుడు జోగి రాము వైకాపా నాయకులతో కలిసి మల్లయ్య కొండ మహాశివుని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా ఈవో ముని రాజా ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మల్లయ్య కొండ కు రోడ్డు, ఆలయ నిర్మాణం, అభివృద్ధి పనులు చేసిన ఘనత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కృషి ఫలితమేనని నేడు వేలాది మంది భక్తులు కొండకు తరలిరావడం చూస్తుంటే భవిష్యత్తులో మల్లయ్య కొండ ప్రముఖ శైవ క్షేత్రంగా మరియు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెంది మరో శ్రీశైలం కావడం ఖాయమని చెప్పారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు చౌడేశ్వర, నల్లగుండ్ల మల్లికార్జున రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, హేమంత్ కుమార్, వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :