Thursday, 30 July 2026 10:08:30 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మల్లయ్య కొండ అభివృద్ధి పెద్దిరెడ్డి కుటుంబం తోనే సాధ్యమైంది - మాజీ మంత్రి జోగి రమేష్

Date : 16 February 2026 07:55 PM Views : 353

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 16 ః మల్లయ్య కొండ మహాశివుని ఆలయ అభివృద్ధి పెద్దిరెడ్డి కుటుంబంతోనే సాధ్యమైందని మాజీ మంత్రి జోగి రమేష్ తెలిపారు. సోమవారం ఆయన సోదరుడు జోగి రాము వైకాపా నాయకులతో కలిసి మల్లయ్య కొండ మహాశివుని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా ఈవో ముని రాజా ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మల్లయ్య కొండ కు రోడ్డు, ఆలయ నిర్మాణం, అభివృద్ధి పనులు చేసిన ఘనత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కృషి ఫలితమేనని నేడు వేలాది మంది భక్తులు కొండకు తరలిరావడం చూస్తుంటే భవిష్యత్తులో మల్లయ్య కొండ ప్రముఖ శైవ క్షేత్రంగా మరియు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెంది మరో శ్రీశైలం కావడం ఖాయమని చెప్పారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు చౌడేశ్వర, నల్లగుండ్ల మల్లికార్జున రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, హేమంత్ కుమార్, వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: