Friday, 19 June 2026 03:13:13 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్

యన్. అనీషా రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి దంపతుల కుమారుడి రిసెప్షన్ కు హాజరుకానున్న మాజీ సియం జగన్

Date : 18 June 2026 07:51 PM Views : 89

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 18 : మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28వ తేదీ న మదనపల్లె పర్యటన సందర్భంగా అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లకు వినతిపత్రం సమర్పించిన మదనపల్లె వైయస్సార్ సిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్. మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఈనెల 28వ తేదీ మదనపల్లె పర్యటన సందర్భంగా అనుమతులు, హెలిప్యాడ్, భద్రత చర్యలపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి లను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగిందని మదనపల్లె వైయస్సార్ సిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ తెలిపారు. ‌మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి వినతి మేరకు సీనియర్ నాయకులు ఎన్.అనీషా రెడ్డి, శ్రీనాథ రెడ్డి దంపతుల కుమారుడి వివాహా రిసెప్షన్ కు విచ్చేయుచున్న నేపథ్యంలో హెలిప్యాడ్, రూట్ మ్యాప్, ఏర్పాట్లు తెలియపర్చూతామని వెల్లడించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు ఎన్. శ్రీనాథ రెడ్డి, వలసపల్లి నాగరాజు రెడ్డి, తట్టి శ్రీనివాసులురెడ్డి, రామకృష్ణా రెడ్డి, ఈశ్వర్ నాయక్, ఎన్.ఇర్ఫాన్ ఖాన్, బయ్యారెడ్డి, మల్లికార్జున రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గ్రానైట్ మహేష్, నర్సింహులునాయుడు, సత్యనారాయణ, నాసిర్ తదితరులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :