Thursday, 30 July 2026 03:33:55 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కీ ఉత్తమ ఐ.ఎస్.టి.ఈ ఫాకల్టీ చాప్టర్ అవార్డు-2025

ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రశంసలు

Date : 03 December 2025 05:24 PM Views : 160

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 03 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ కళాశాలకు "ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు " ఉత్తమ ఐ.ఎస్.టి.ఈ ఫాకల్టీ చాప్టర్ అవార్డు-2025 పురస్కారం లభించిందని మిట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీ. రామనాథన్ అన్నారు. ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ISTE) వారు పుదుచ్చేరిలో నిర్వహించిన 55వ జాతీయ వార్షిక సదస్సులో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్ని ఛాప్టర్లలో అత్యుత్తమ నాయకత్వం మరియు నిర్వహించిన సాంకేతిక, శిక్షణా, సేవా కార్యక్రమాల పరిణామం, సాంకేతిక విద్య లో నాణ్యత ఆధారంగా మిట్స్ ఐ.ఎస్.టి.ఈ ఫాకల్టీ చాప్టర్ కు ఈ అవార్డు ను అందజేసినట్లు ఆయన అన్నారు. మిట్స్ కళాశాల ఐ.ఎస్.టి.ఈ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీ దివ్య కు డాక్టర్ ప్రతాప్ సింగ్ కె. దేశాయ్ ఐ.ఎస్.టి.ఈ అధ్యక్షుడు చేతుల మీదుగా ప్రధానం చేసారని తెలిపారు. విద్యార్థులు వినూత్న ప్రాజెక్టులు, సాంకేతికత మరియు ఆవిష్కరణ రంగంలో అత్యుత్తమ పనితీరును గుర్తించి ఈ అవార్డు ప్రధానం చేసారని ఆయన అన్నారు. తమ ను గుర్తించి ఈ అవార్డు ను అందించిన ఐ.ఎస్.టి.ఈ వారికి మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ లు కృతజ్ఞతలు తెలిపారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :