Sunday, 13 September 2026 08:00:11 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ఖాతాదారుని కుటుంబానికి అండగా నిలిచి కోటి రూపాయలు అందించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Date : 25 March 2026 09:39 PM Views : 322

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 25 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సంజీవ్ నగర్ గ్రామానికి చెందిన పాణ్యం. విజయ్ అనే వ్యక్తి ఆత్మకూరు విద్యుత్ శాఖ లో లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆత్మకూరు బ్రాంచ్ నందు శాలరీ ఖాతా కలిగి ఉన్నాడు.. ప్రభుత్వం నుండి వచ్చే జీతాన్ని బ్యాంకులో పడేవిధంగా ఖాతా రూపొందించారు. ఇదే క్రమంలో గత మూడు నెలల క్రితం విజయ్ ఉద్యోగ విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ స్తంభంపై కరెంట్ షాక్ కు గురై తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ క్రమంలో బ్యాంకు నందు శాలరీ ఖాతా ద్వారా ఇతనికి ₹కోటి రూపాయలు మంజూరు కాగా నేడు ఆత్మకూరులోని విద్యుత్ శాఖ కార్యాలయంలో SBI నెల్లూరు రీజినల్ మేనేజర్ సత్యనారాయణ స్వామి, విద్యుత్ శాఖ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాను నాయక్ ఆధ్వర్యంలో మరణించిన విజయ్ భార్య అరుణకు వారి కుటుంబ సభ్యులకు కోటి రూపాయల చెక్కును అందించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ ఖాతాదారులకు ఎస్బిఐ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ అని రీజనల్ మేనేజర్ మరియు ఇతర సిబ్బంది తెలిపారు.. ఈ కార్యక్రమంలో SBI నెల్లూరు రీజినల్ మేనేజర్ సత్యనారాయణ స్వామి, విద్యుత్ శాఖ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాను నాయక్ తో పాటు SBI చీఫ్ మేనేజర్ సీతారామశర్మ, ఆత్మకూరు SBI బ్రాంచ్ మేనేజర్ మహమ్మద్ మున్వర్, అసిస్టెంట్ మేనేజర్ షేక్ షరీఫ్ ఇతర సిబ్బంది హాజరయ్యారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :