Monday, 08 June 2026 08:32:14 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్దేశకులు

Date : 18 April 2026 08:52 PM Views : 113

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె - ఏప్రిల్ 18 : నేటి విద్యార్థులు రేపటి స్వచ్ఛ ఆంధ్ర సమాజ నిర్దేశకులుగా ఎదగాలని డ్వామా పీడీ వెంకటరత్నం విద్యార్థులకు బోధించారు. శనివారం ఉదయం కోటకొండ పాఠశాలను సందర్శించి విద్యార్థుల విద్యా విధానం, మౌలిక సదుపాయాలు పై ఆరా తీశారు. పాఠశాలకు సుమారు 17 లక్షలతో నిర్మించిన ప్రహరీగోడను పరిశీలించి సంతృప్తి చెంది బ్యాలెన్స్ పనులను పూర్తి చేయాలని స్థానిక మాజీ ఎంపీటీసీ చిన్నరెడ్డెప్పకు సూచించారు. అనంతరం విద్యార్థుల తో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యతోపాటు ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి ఇప్పటినుండే సాధన చేయాలని ప్రోత్సహించారు. అనంతరం విద్యార్థుల చేత స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం విధిగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలుస్తామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏపీ డి చందన, టి ఏ సుజాత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :