Monday, 20 April 2026 04:24:09 PM
# జనసేన అధినేత త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసైనికుడు రాయల్ కుమార్ # జాతీయ స్థాయీ టెక్నికల్ సింపోసియం ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు # పోలీసులు చేసిన సేవ అభినందనీయం - యస్.ఐ. అనిల్ కుమార్ # అభివృద్ధి పనులతో కోసువారిపల్లి పరుగులు - బేరిపల్లి శ్రీనివాసులు # ముగిసిన క్రీడాభారతి అన్నమయ్య జిల్లా కబడ్డీ పోటీలు -- విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీల ప్రదానం # యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు # యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు # అమ్మ చెరువు మిట్ట వద్ద రోడ్డు ప్రమాదం, తండ్రీ బిడ్డ మృతి # మిట్స్ లో ఘనంగా అన్యూవల్ డే # నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్దేశకులు # మహిళా బిల్లు ఆమోదం పొందలేకపోవడం దురదృష్టకరం # ఉపాధి హామీ పనుల వేగం పెంచండి - డ్వామా పిడి వెంకటరత్నం # ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అనిల్ చంద్ర పునేఠా # రెవెన్యూ సేవల్లో వేగం పెంచాలి –జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్

నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్దేశకులు

Date : 18 April 2026 08:52 PM Views : 19

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె - ఏప్రిల్ 18 : నేటి విద్యార్థులు రేపటి స్వచ్ఛ ఆంధ్ర సమాజ నిర్దేశకులుగా ఎదగాలని డ్వామా పీడీ వెంకటరత్నం విద్యార్థులకు బోధించారు. శనివారం ఉదయం కోటకొండ పాఠశాలను సందర్శించి విద్యార్థుల విద్యా విధానం, మౌలిక సదుపాయాలు పై ఆరా తీశారు. పాఠశాలకు సుమారు 17 లక్షలతో నిర్మించిన ప్రహరీగోడను పరిశీలించి సంతృప్తి చెంది బ్యాలెన్స్ పనులను పూర్తి చేయాలని స్థానిక మాజీ ఎంపీటీసీ చిన్నరెడ్డెప్పకు సూచించారు. అనంతరం విద్యార్థుల తో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యతోపాటు ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి ఇప్పటినుండే సాధన చేయాలని ప్రోత్సహించారు. అనంతరం విద్యార్థుల చేత స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం విధిగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలుస్తామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏపీ డి చందన, టి ఏ సుజాత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :