Wednesday, 29 July 2026 05:24:08 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ముద్దలదొడ్డి సెల్ టవర్ సమస్య పరిష్కరిస్తా - జిల్లా ఇన్చార్జి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి

Date : 04 January 2026 10:16 PM Views : 226

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 04 ః నేడు కమ్యూనికేషన్ సిస్టం తో మారుమూల గ్రామాలలో సైతం సెల్ ఫోన్ రాజ్యమేలుతుంటే నేటికి తంబళ్లపల్లి నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో ఓ పంచాయతీ సెల్ టవర్ లేక అన్ని రకాలుగా ప్రజలు వెనుకబడిన దుస్థితి దాపురించింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, కమ్యూనికేషన్ రోజు రోజుకు ఎల్లలు దాటుతున్నా ముద్దలదొడ్డికి మాత్రం మోక్షం లభించలేదు. ఈ పంచాయతీలో సచివాలయం తోపాటు అన్ని కార్యాలయాలు ఉన్నా సెల్ టవర్ లేకపోవడంతో మండల కేంద్రంతో సత్సంబంధాలు లేక పెన్షన్లు దగ్గర నుండి ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందడం లేదు. ఈ విషయమై ఆదివారం టిడిపి పార్లమెంట్ రైతు ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, లు జిల్లా ఇంచార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సైతం నేటికీ సెల్ టవర్ లేకపోవడం పై ఆశ్చర్యం వ్యక్తం చేసి వెంటనే ముద్దల దొడ్డి పంచాయతీలో సెల్ టవర్ ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. సెల్ టవర్ సమస్యపై మంత్రి స్పందించిన తీరుపై టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: