Thursday, 30 July 2026 03:35:39 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

విద్యార్థులకు భూసార పరీక్షలపై అవగాహన - ఏవో రమణ కుమార్.

Date : 03 January 2026 11:51 PM Views : 219

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 3 : భవిష్యత్తు కోసం విద్యార్థులు భూసార పరీక్షలపై అవగాహన పొంది తద్వారా కుటుంబ పెద్దలకు సూచనలు ఇవ్వాలని వ్యవసాయ అధికారి రమణ కుమార్ సూచించారు. శనివారం మోడల్ స్కూల్ లో విద్యార్థులకు భూసార పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోసార పరీక్షల నిర్వహణపై రాయచోటి భూసార పరీక్షల వ్యవసాయాధికారిణి సుధారాణి విద్యార్థులకు భూసార పరీక్షలు నిర్వహణ, మట్టి నమూనా సేకరించే పద్ధతి పై అవగాహన కల్పించారు .రసాయన ఎరువుల వాడకం ద్వారా భూసారం తగ్గి భూమి భూసారం కోల్పోతుందన్నారు. మట్టి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొని సేంద్రియ ఎరువులతో భూసారం పెంచుకొని అధిక దిగుబడులతోపాటు భూసారం కాపాడుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, బయాలజీ టీచర్స్ అజాజ్ అహ్మద్, సాదిక్ అలీ ఖాన్, వైష్ణవి, రైతు సేవ కేంద్రం సిబ్బంది పి సురేష్, రెడ్డి శేఖర్, సుధాకర్ మరియు ఐసిఓపి సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :