నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 18 :రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా యంత్రాంగం అత్యత్తమ సేవలందించిన ఉద్యోగులను ఎంపిక చేసి ప్రకటించిన ఉగాది పురస్కారాల్లో జిల్లాకు చెందిన బ్యాంకింగ్ విభాగం లో డి.సి.సి. బ్యాంక్ మదనపల్లి శాఖ మేనేజర్ పవిత్ర ఎంపిక, నేడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో ఎమ్మెల్యే షాజహాన్ బాష వద్ద నుండీ ఉగాది పురస్కారం గా ఉత్తమ ఉద్యోగిని గా ప్రశంసా పత్రం, అవార్డు ను అందుకొన్న పవిత్ర ముగ్గురు కళాకారులకు చోటు దక్కింది. నాటక రంగంలో పిరియా చలపతిరావు, అర్జంగి లింగమూర్తి, చెంచు నృత్య కళకు ఆవల జగన్నాథం ఈ అవార్డులకు ఎంపికయ్యారు. కవిటి మండలం బి.గొనపపుట్టుగ గ్రామానికి చెందిన పిరియా చలపతిరావు నాటక రంగంలో కళారత్న అవార్డును అందుకున్నారు. ఆయన 1996లో శార్వాణి ఫైనార్ట్స్ సంస్థ ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, అనేక రాష్ట్ర, అంతర్రాష్ట్ర స్థాయి అవార్డులు, నంది పురస్కారాలు అందుకున్నారు. తాజాగా కళారత్న రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక కావడంతో ఉద్దానం ప్రాంత కళాకారులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
Reporter
Namitha News