Wednesday, 29 July 2026 12:46:00 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

డి.సి.సి. బ్యాంకు మేనేజర్ పవిత్ర కు ఉగాది పురష్కారం

Date : 18 March 2026 08:31 PM Views : 202

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 18 :రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా యంత్రాంగం అత్యత్తమ సేవలందించిన ఉద్యోగులను ఎంపిక చేసి ప్రకటించిన ఉగాది పురస్కారాల్లో జిల్లాకు చెందిన బ్యాంకింగ్ విభాగం లో డి.సి.సి. బ్యాంక్ మదనపల్లి శాఖ మేనేజర్ పవిత్ర ఎంపిక, నేడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో ఎమ్మెల్యే షాజహాన్ బాష వద్ద నుండీ ఉగాది పురస్కారం గా ఉత్తమ ఉద్యోగిని గా ప్రశంసా పత్రం, అవార్డు ను అందుకొన్న పవిత్ర ముగ్గురు కళాకారులకు చోటు దక్కింది. నాటక రంగంలో పిరియా చలపతిరావు, అర్జంగి లింగమూర్తి, చెంచు నృత్య కళకు ఆవల జగన్నాథం ఈ అవార్డులకు ఎంపికయ్యారు. కవిటి మండలం బి.గొనపపుట్టుగ గ్రామానికి చెందిన పిరియా చలపతిరావు నాటక రంగంలో కళారత్న అవార్డును అందుకున్నారు. ఆయన 1996లో శార్వాణి ఫైనార్ట్స్ సంస్థ ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, అనేక రాష్ట్ర, అంతర్రాష్ట్ర స్థాయి అవార్డులు, నంది పురస్కారాలు అందుకున్నారు. తాజాగా కళారత్న రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక కావడంతో ఉద్దానం ప్రాంత కళాకారులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :