నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 06 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్ బాబు బదిలీ అయ్యారు, ఈ నేపథ్యంలో వాల్మీకి జిల్లా నాయకులు దొడ్డిపల్లె ఆనంద, వాళీశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు లోకానాథ్ దీక్షితులు, మంజునాథ్ దీక్షితులు, సాఫ్ట్ వేర్ కుమార్ నాయుడు,మాలమహానాడు మాజీ కోశాధికారి పి. శంకర్ వాల్మీకి సోదరులు, ప్రజలు, సిబ్బంది శాలువలు, పూలహారాలు వేసి ఎస్సై ని సన్మానించారు. ఎస్సై మాట్లాడుతూ మీ అభిమానం ఎప్పటికి మరువనని మీరు చూపించిన ఆప్యాయతలకు, అనురాగాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని, నాకు సహాయ సహకారాలు అందించిన మండల ప్రజా ప్రతినిధులకు, సిబ్బందికి, ప్రజలకు నా మన స్పూర్తితో కృతజ్ఞతలు తెలుపుతున్న.
Reporter
Namitha News