నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 15 : మదనపల్లి రూరల్ మండలం లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష కార్యకర్తల తెలిపిన అంశాలను ఆలకించి ప్రతీ కార్యకర్త కు సి.యం. చంద్రబాబు ప్రభుత్వం లో న్యాయం జరుగుతుందని కార్యకర్తలు అందరూ ఐకమత్యం తో మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు తెలియచేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గం పరిశీలకులు గురుమూర్తి గౌడ్, సురేష్ గారు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News