Sunday, 13 September 2026 07:46:23 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ యూనివర్సిటీ లో స్మార్ట్ సిటీ & మొబిలిటీ డెవలప్మెంట్ పై ఫాకల్టీ కార్యక్రమం

ఏ.ఐ.సి.టి.ఈ. వారి సహకారం తో ఫాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం

Date : 08 November 2025 11:47 PM Views : 241

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 08 : అఖిలభారత సాకేంతిక విద్యా మండలి (ఏ ఐ సీ టి ఈ)న్యూ ఢిల్లీ వారి సహకారంతో మదనపల్లి సమీపం లోని మిట్స్ డీమ్డ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ విభాగము వారు వారం రోజుల పాటు స్మార్ట్ సీటీ మరియు మొబిలిటీ డెవలప్మెంట్ పై ఫాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను మిట్స్ డీమ్డ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ డాక్టర్ సి. యువరాజ్, విభాగధిపతి డాక్టర్ ఎస్. కుసుమ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పి. మంజులకు అభినందనలు తెలియచేసారు. ఈ సదస్సుకు సహాయ, సహకారం అందించిన అఖిల భారత సాకేంతిక విద్యా మండలి వారు ఒక లక్ష రూపాయలు నగదు సహకారాన్ని అందించారు. ఈ సహాయ సహకారాలను అందించిన అఖిల భారత సాకేంతిక విద్యా మండలి వారి కి మిట్స్ డీమ్డ్డ్ యూనివర్సిటీ ఛాన్సిలర్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సిలర్ ఎన్. ద్వారకానాథ్, వైస్ ఛాన్సిలర్ డాక్టర్ సి. యువరాజ్ కృతజ్ఞతలు మరియు విజయ వంతంగా పూర్తిచేసిన అధ్యాపకులకు అభినందనలు తెలిపారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :